Exclusive

Publication

Byline

ప్రతి రైతు ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ - 'భూ భారతి పోర్టల్'లో డేటా ఎంట్రీ..!

Telangana, జూలై 2 -- రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు రైతుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే వీటిని పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేసి. ... Read More


ఇక సులభంగా మ్యారేజ్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు - మీసేవలో అప్లయ్ చేసుకోవచ్చు, ఇవిగో వివరాలు

Telangana,hyderabad, జూలై 2 -- డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ-సేవా కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌తో పాటు భూము... Read More


అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట - జైలు నుంచి విడుదల

భారతదేశం, జూలై 2 -- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు నిరాకరించింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప... Read More


అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట - జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్.!

భారతదేశం, జూలై 2 -- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు నిరాకరించింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప... Read More


ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌ ప్రారంభం - ఈనెల 9న సీట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా

Andhrapradesh, జూలై 2 -- ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయగా. కొత్తగా తేదీలను ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా. రిజిస... Read More


పాశమైలారం పేలుడు ఘటన : 40 మంది మృతి, 33 మందికి గాయాలు - ఆర్థిక సాయంపై సిగాచి కంపెనీ ప్రకటన

Sangareddy,telangana, జూలై 2 -- సంగారెడ్డి జిల్లాలో పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందగా. మరికొంత మంది గ... Read More


జనంలోకి వైఎస్ జగన్...! మరోసారి పాదయాత్రకు ప్లాన్

Andhrapradesh, జూలై 2 -- వైఎస్ జగన్ మరోసారి పాత ఫార్ములాతోనే ముందుకు రానున్నారు. 2019 ఎన్నికల కంటే ముందు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రతో వైసీపీని ప్రజల్లోకి విస్తృతంగా త... Read More


టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ - ఆపై బీజేపీ..! 'రాజాసింగ్' రాజకీయ ప్రస్థానం తెలుసా

Telangana,hyderabad, జూలై 1 -- అసలు పేరు ఠాకూర్ రాజాసింగ్ లోథ్‌ .... సాధారణంగా 'రాజాసింగ్' అంటారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఓ వార్నింగ్ ఇస్తే పెద్ద రచ్చ జర... Read More


తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు పాత ఫీజులే..!

Telangana,hyderabad, జూలై 1 -- ఈ విద్యా సంవత్సరం(2025-26) ఇంజినీరింగ్‌ విద్యకు పాత ఫీజులే ఉంటాయని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌... Read More


గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ : మా నీటి హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం - సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జూలై 1 -- గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పక... Read More